వార్తలకు తిరిగి వెళ్లండి
బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల ధర్నా

Photo Gallery
ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోవడం లేదని ఆరోపిస్తూ, మెదక్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. దీనివల్ల తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే బకాయిలు విడుదల చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...