వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండల కేంద్రంలోని బియ్యం గోదాముకు భద్రతా చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కనెక్షన్లను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసి, సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ప్రస్తుతం గోదాములో బియ్యం నిల్వలు ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టి భద్రతను పటిష్టం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

