వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండలంలోని గ్రామపంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
ప్రజాస్వామ్య విలువలు, ఐక్యతను కాపాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

