వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా త్రిపుర మాజీ గవర్నర్ తథాగత రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖర్జీ జీవిత చరిత్ర రాసిన రాయ్, 1947 విభజన సమయంలో బెంగాల్ను పాకిస్తాన్లో కలవకుండా కాపాడి పశ్చిమ బెంగాల్ను సృష్టించిన మహానుభావుడు ఆయనేనని స్పష్టం చేశారు.
గత రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన చరిత్ర తెలియదని, కేవలం అసూయతోనే ఆయన ఉనికిని విస్మరించారని రాయ్ తీవ్రంగా విమర్శించారు.
Comments
Loading comments...

