Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేబినాయన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని నిధులు మంజూరు చేయాలని కోరారు

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 11:17 PM విజయనగరంGeneral
బేబినాయన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని నిధులు మంజూరు చేయాలని కోరారు - Udayam
బొబ్బిలి AMC అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. మంగళవారం అమరావతిలో మంత్రిని ఏఎంసీ ఛైర్మన్ ఎన్.వెంకటనాయుడుతో కలిసి నిధులు మంజూరు చేయాలని వినతి ఇచ్చారు. ఏఎంసీ గోదాములు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు కోసం ఏఎంసీని బలోపేతం చేస్తామని బేబినాయన అన్నారు.

Comments

G
Loading comments...