వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల అనంతరం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. నీరు కలుషితం కావడం, చెత్త పేరుకుపోవడం, నిల్వ నీరు, దోమల వ్యాప్తితో వ్యాధుల ముప్పు ఉందన్నారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
