వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా పుంజుకుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పోయిన ఏడాదితో తుల్చితే ఈ విద్యాసంవత్సరం మరో 1,499 మంది చిన్నారులు అదనంగా చేరడం హర్షణీయమన్నారు.
ఉచిత విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు లభిస్తుండటమే ఇందుకు కారణమని, పిల్లల భవిష్యత్తుకు పూర్తి బాధ్యత వహిస్తూ నాణ్యమైన బోధన అందిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

