Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 12:14 PM బాపట్లఆంధ్రప్రదేశ్
ఐటీఐ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగిలిన సీట్లకు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌, నిజాంపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ పి.ఉమామహేశ్వరీదేవి తెలిపారు. ఈ నెల 19న సాయంత్రం 6 గంటల్లోపు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని, 20న ప్రభుత్వ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...