Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 18న బంజారా రిజర్వేషన్ స్వర్ణోత్సవం

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:24 PM జనగామ General
సెప్టెంబర్ 18న బంజారా రిజర్వేషన్ స్వర్ణోత్సవం - Udayam
బంజారా సమాజానికి రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 18న రఘునాథపల్లి మండల కేంద్రంలో స్వర్ణోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు ఎల్‌హెచ్‌పీఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ తెలిపారు. గ్రామ నాయకులు, తండాల పెద్దలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...