Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లా ప్రధాని భారత్‌ టూర్‌పై ఉత్కంఠ

Follow Udayam on Google
vihar Aug 21, 2026 7:05 PM జాతీయంGeneral
బంగ్లా ప్రధాని భారత్‌ టూర్‌పై ఉత్కంఠ - Udayam
బంగ్లాదేశ్‌ ప్రధాని తారిఖ్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ నెల 23-25 తేదీల్లో దిల్లీకి వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మాజీ ప్రధాని షేక్‌ హసీనాతోపాటు ఇతర నిందితుల అప్పగింతపై భారత్‌ స్పందన కోసం బంగ్లా వేచి చూస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...