వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో జాప్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్వర్టులో వృద్ధురాలు పడిన ఘటనపై అధికారులు, కాంట్రాక్టర్లను ప్రశ్నించారు.
ప్రత్యామ్నాయ బీటీ రోడ్డు, కల్వర్టు పనులు వెంటనే చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆర్వోబీ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

