వార్తలకు తిరిగి వెళ్లండి

దేవస్థానాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వస్తువులతో ప్రవేశించకుండా తనిఖీలు నిర్వహించి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.
2017 నుంచి అమల్లో ఉన్న ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు పర్యావరణ హిత వస్తువులను వినియోగించి ఆలయ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

