వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తాపూర్, రాజేంద్రనగర్, హైదర్గూడ ప్రాంతాల్లో రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న రిషబ్ శుక్లా(21) అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బాలెనో కారులో వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
నిందితుడి నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు చోరీలకు ఉపయోగించిన కారును అత్తాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

