వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
భైంసా సబ్డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆమె ఓర్పుగా విని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు.
ఫిర్యాదుదారుల సమక్షంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

