Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ దొంగలకు 13 నెలల జైలు విధించిన పిఠాపురం కోర్టు

Follow Udayam on Google
Sathish Sep 11, 2026 9:22 AM కాకినాడGeneral
బైక్ దొంగలకు 13 నెలల జైలు విధించిన పిఠాపురం కోర్టు - Udayam
బైకుల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు పిఠాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకట అపర్ణ 13 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. 2026 ఫిబ్రవరి 18న గొల్లప్రోలు శివాలయం వద్ద నమోదైన కేసులో విత్తనాల దుర్గాప్రసాద్ (39), మజ్జి నరేంద్రకుమార్ (34)లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.

Comments

G
Loading comments...