Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలో పడి తల్లి, కూతురు మృతి

Follow Udayam on Google
p.g.murthy Aug 30, 2026 7:37 PM మంచిర్యాలGeneral
బావిలో పడి తల్లి, కూతురు మృతి - Udayam
దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన గోట్ల రజిత, ఆరు సంవత్సరాల కుమార్తె ఆదివారం సాయంత్రం బావిలో పడి మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న దండేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Comments

G
Loading comments...