వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశ అభివృద్ధి స్వాప్నికులని కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా DCC అధ్యక్షులు వంగల దాలినాయుడు అన్నారు.
గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. 40 ఏళ్ల అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే దేశ అభివృద్ధికి దార్శినీకుడయ్యారని కొనియాడారు.
Comments
Loading comments...

