వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ బీ సీ బాలుర వసతి గృహంలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు ఆరోగ్య పర్యవేక్షకుడు వెంకటనారాయణ తెలిపారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమను సంప్రదించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

