వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లె మండలంలోని అలిమిలి, నిండలి, కొమ్మలగుంట గ్రామాలు రీ సర్వేకు ఎంపికైనట్లు తహశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. భూముల హద్దులు, రికార్డుల్లోని వివరాలను పరిశీలించుకునేందుకు రీ సర్వే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఆయా గ్రామాల రైతులు, భూ యజమానులు రీ సర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

