వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం వీరన్నపల్లికి చెందిన గంటల్ల అరవింద్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిషన్ భగీరథలో సూపర్వైజర్గా పనిచేస్తున్న అరవింద్ స్వగ్రామం నుంచి బాలానగర్కు బైక్పై వెళ్తుండగా షాద్నగర్ నుంచి నవాబుపేట వెళ్తున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన అరవింద్ కి వివాహం అయ్యి ఒక నెల అయిందని బంధువులు రోధిస్తున్నారు.
Comments
Loading comments...

