వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లోని బాధనకుర్తి గోదావరి నది వద్ద పుష్కర ఘాట్ నిర్మించాలని మాజీ ఎంపీటీసీ గుడాల రాజన్న, స్థానికులు గురువారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు వినతిపత్రం సమర్పించారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ల మధ్యన ఉన్న ఉత్తర వాహినిగా ప్రవహించే గోదావరి నదికి రాబోయే పుష్కరాలకు వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు.
Comments
Loading comments...

