వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ప్రజల నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుల్లో 20 భూతగాదాలు, 4 కుటుంబ కలహాలు, 3 మోసాలు, 8 ఇతర సమస్యలు ఉన్నాయి. సంబంధిత అధికారులు విచారణ జరిపి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

