వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పురు మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఏశామోని శశి బాబు అమ్మ ఏశామోని భాగ్యమ్మ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆమె భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాక్షించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పారామర్శించడం జరిగింది.
Comments
Loading comments...

