వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా పద్మావతి కాలనీలోని అయ్యప్ప కొండపై ప్రసాద వితరణ కేంద్రం, పాకశాల నిర్మాణానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండపై వెలసిన అయ్యప్ప స్వామి దేవాలయానికి 29 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

