వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఆధారాలు సేకరించింది. డబ్బు లెక్కిస్తున్న సిబ్బంది నోట్ల కట్టలను, చిల్లరను తమ దుస్తులు, బూట్లలో దాచుకుంటున్న దృశ్యాలు సీసీటీవీల్లో లభ్యమయ్యాయి.
నిందితులు దాదాపు 70 సార్లు దొంగతనానికి పాల్పడినట్లు సిట్ గుర్తించింది. గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలు మరియు బ్యాంకు రికార్డులపై అధికారులు ప్రస్తుతం రీఆడిట్ నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

