వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల కేసు: సుప్రీంకోర్టు ఆదేశం

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల కేసు దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని స్పష్టం చేసింది.
కేసు దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఐజీ కిరణ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది.
Comments
Loading comments...