వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ పోషకుడిగా ఉన్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత భయ్యాజీ జోషిని బాధ్యతల నుంచి తొలగించింది.
సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ తెలిపింది. అయితే ఆరోగ్య కారణాలతో తానే పదవి నుంచి తప్పుకున్నట్లు భయ్యాజీ జోషి వెల్లడించారు.
Comments
Loading comments...
