వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాలలకు అందించే న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి సుదర్శన్ తెలిపారు. NALSA బాల-స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం-2024పై కార్యక్రమం జరగనుంది.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు పట్టణంలోని టీటీసీ భవనంలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జడ్జి సుదర్శన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

