Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానం గోడ పత్రిక ఆవిష్కరణ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 2:55 PM విజయనగరంGeneral
అవయవదానం గోడ పత్రిక ఆవిష్కరణ - Udayam
బ్రెయిన్‌డెడ్‌ అయిన అనంతరం అవయవదానం చేసి మరి కొంతమంది ప్రాణాలను కాపాడి చిరంజీవులుగా నిలవాలని అఖిలభారత అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ పిలుపునిచ్చారు. సోమవారం ఈవినింగ్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విజయనగరం కంటోన్మెంట్‌ ఉడా కాలనీ పేజ్ -3 పార్కులో అవయవదానంపై ఆవగాహన సదస్సు నిర్వహించి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నేత్రదానం ద్వారా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు.

Comments

G
Loading comments...