వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లాలో 70 గ్రామాల్లో చేపట్టిన భూ రీ సర్వే వివరాలను సాఫ్ట్వేర్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నమోదు ప్రక్రియను పరిశీలించారు.
రీ సర్వే వివరాలు, ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ (ఎల్పీఎం), రైతుల వారీగా పాలిగన్ మ్యాపుల నమోదును పరిశీలించారు. సర్వేను ఐదు దశల్లో చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

