వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ప్రభుత్వం ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెహర్ దీప్, శ్రీకాంత్, సంతోష్, అఫ్రోజ్, మధుసూదన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

