వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమర్రు మండలం చిననిండ్రకొలను సచివాలయం పరిధిలో పింఛన్ దరఖాస్తుల స్వీకరణపై అధికారులు ఆటో ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
దరఖాస్తుతో సమర్పించాల్సిన పత్రాలు, అవసరమైన వివరాలను ప్రజలకు తెలియజేశారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

