Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నడి రోడ్డుపై ఆటో డ్రైవర్‌ను నరికి హత్య

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 04, 2026 9:31 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో మంగళవారం నడి రోడ్డుపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అమీర్‌ను దుండగుడు కత్తితో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు సుమన్ పరారీలో ఉండగా, పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...