వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ఇబ్రహీం తన నిజాయతీని చాటుకున్నాడు. శ్రీనివాస్ అనే ప్రయాణికుడు తన ఆటోలో ప్రయాణించి దిగుతూ.. రూ.2 లక్షల నగదు ఉన్న కవర్ను మర్చిపోయాడు.
ఆటోలో ఆ డబ్బును గమనించిన ఇబ్రహీం, వెంటనే పోలీసుల సమక్షంలో ఆ రెండు లక్షల రూపాయలను బాధితుడికి సురక్షితంగా అప్పగించాడు. ఆటో డ్రైవర్ నిజాయతీని పోలీసులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

