వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచార కేసులో బాధితురాలైన విజయనగరంకు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలిని గురువారం స్దానిక మహిళా పోలీసులు పరామర్శించి మానవతా సాయం అందించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్స్టేషన్ క్రైం నంబర్ 69/2026 కేసులో బాధితురాలి కుటుంబానికి తక్షణ అవసరాల కోసం నగదు, బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులను అందజేశారు. పోలీసుల సహాయానికి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు జిల్లా SP దామోదర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

