Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ శాఖ పేరుతో మోసం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:21 PM విశాఖపట్నంGeneral
అటవీ శాఖ పేరుతో మోసం - Udayam
ఆనందపురంలో రిటైర్డ్‌ సైనిక ఉద్యోగిని అడ్డగించి కేసు మాఫీ చేస్తానంటూ ఓ వ్యక్తి రూ.1.20 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనను విలేకరిగా పరిచయం చేసుకున్న రఘు.. కలప తీసుకెళ్తున్న స్వామినాయుడిని డబ్బుల కోసం బెదిరించినట్లు చెప్పారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎర్రం నాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...