Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్టహాసంగా ఉమెన్ ఏపీఎల్ ప్రారంభం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:17 PM జాతీయంGeneral
అట్టహాసంగా ఉమెన్ ఏపీఎల్ ప్రారంభం - Udayam
మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. మహిళా క్రికెటర్లకు ఇదొక చక్కటి వేదిక అని వారు పేర్కొంటూ, టోర్నీ ట్రోఫీని ఆవిష్కరించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

Comments

G
Loading comments...