Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం - ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 8:58 PM విజయనగరంGeneral
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం - ఎస్పీ - Udayam
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సకాలంలో న్యాయం, పరిహారం, పునరావాసం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ఈ నెల 13న కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయంపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...