Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యను ప్రమాదంగా చిత్రీకరించే యత్నం బట్టబయలు

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 03, 2026 10:36 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
హత్యను ప్రమాదంగా చిత్రీకరించే యత్నం బట్టబయలు - Udayam Digital
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో మహబూబ్ బాషాను హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు లారీతో తొక్కించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, లారీ డ్రైవర్ మహబూబ్ బాషా, క్లీనర్ నూర్ బాషా మధ్య మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగింది. అనంతరం నూర్ బాషా హత్య చేసి, లారీతో తొక్కించినట్లు కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తులో వెల్లడైంది.

Comments

G
Loading comments...