Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తెల్లిలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Follow Udayam on Google
అత్తెల్లిలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి - Udayam
వికారాబాద్ మండలంలోని అత్తెల్లి గ్రామానికి చెందిన ఎర్ర సంఘాని మొగులయ్య (బాలయ్య కుమారుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటలకు స్నేహితులతో కలిసి ఫంక్షన్ కు వెళ్లిన మొగులయ్య, 11 గంటలకు ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి మృతి చెందినట్లు భార్య తెలిపింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...