వార్తలకు తిరిగి వెళ్లండి

పాతకక్షల నేపథ్యంలో గుంటూరులో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్న ఘటనపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్, మణిరెడ్డికి గతంలో విభేదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సోమశేఖర్పై మణిరెడ్డి, అతని స్నేహితులు దాడి చేశారు. తమపై కూడా దాడి జరిగిందంటూ ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

