వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కవిరి బానుప్రసాద్పై కత్తితో దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనలో గాయపడిన ఆయనకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం బానుప్రసాద్ను ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

