Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడిపై దాడి.. గొంతు కోసి నలుగురు పరార్

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 8:24 AM హైదరాబాద్General
యువకుడిపై దాడి.. గొంతు కోసి నలుగురు పరార్ - Udayam
హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఓ యువకుడిపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడి గొంతు కోసి పరారయ్యారు. దర్గా సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...