వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో నలుగురు పోలీసులను వీఆర్కు పంపినట్లు సమాచారం. బద్వేలులో ఈనెల 8న వ్యభిచార గృహాలపై దాడుల సందర్భంగా పట్టుబడిన ఓ నిర్వాహకుడు కొందరు పోలీసుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
వారి కాల్ డీటెయిల్స్ పరిశీలనలో నిందితులతో ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఓ ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు రక్షక్ డ్రైవర్లను వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

