వార్తలకు తిరిగి వెళ్లండి
వృద్ధుడిపై బెల్టుతో ఎస్సై దాడి

మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో టీడీపీ సానుభూతిపరుడి ఫిర్యాదుతో ఎస్సై ఓ వృద్ధుడిపై బెల్టుతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుమారుడితో గొడవపడుతుండగా వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి, తననే తిడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...