వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట డిపో పరిధిలోని మేరికపూడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సులు నడవవని అధికారులు నోటీసు ద్వారా తెలిపారు.
కండక్టర్పై దాడి జరిగిన ఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

