Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడిపందేల అడ్డాపై దాడి.. 22 బైకులు స్వాధీనం

Follow Udayam on Google
కోడిపందేల అడ్డాపై దాడి.. 22 బైకులు స్వాధీనం - Udayam
చిత్తూరు రూరల్ తుమ్మిందపాళ్యం సరిహద్దుల్లో కోడిపందెం నిర్వహిస్తుండగా తాలూకా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి, ఘటనా స్థలంలోని 22 బైకులను సీజ్ చేశారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పలువురు అక్కడి నుంచి పారిపోయారు.

Comments

G
Loading comments...