Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బౌద్ధమఠంపై దాడి.. 14 మంది మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:07 AM జాతీయంGeneral
బౌద్ధమఠంపై దాడి.. 14 మంది మృతి - Udayam
మయన్మార్‌లోని సగాయింగ్‌ ప్రాంతంలో బౌద్ధ మఠంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. మ్యాంగ్‌ టౌన్‌షిప్‌లోని స్వెల్‌ లీ ఓ గ్రామంలో ధ్యాన శిబిరం జరుగుతుండగా యుద్ధ విమానం బాంబులు వేసినట్లు స్థానిక ప్రతిపక్ష సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...