వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో కోడుమూరు నుంచి వెల్దుర్తి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారి వాహనదారులకు నరకం చూపుతున్నాయి.
కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాకపోగా, తవ్వి వదిలేసిన రోడ్డుపై ప్రయాణించి ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

