Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్థికలు యమునలో కలపాలని..

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:15 PM జాతీయంGeneral
అస్థికలు యమునలో కలపాలని.. - Udayam
పశ్చిమ ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న 64 ఏళ్ల వ్యక్తి తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మరణానికి ముందు వాట్సాప్‌లో సూసైడ్ నోట్ పంపి, యూట్యూబ్‌లో చివరి వీడియో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...